Header Banner

నేటి నుంచి ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌! భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ..

  Thu May 29, 2025 12:13        Sports

ముల్లాన్‌పూర్ వేదికగా ఇవాళ్టి ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడనున్నాయి. రేపు అదే వేదికపై ముంబయి ఇండియన్స్ (MI), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు కీలక మ్యాచ్‌ల కోసం దేశం నలుమూలల నుంచి భారీగా ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పంజాబ్ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పంజాబ్ స్పెషల్ డీజీపీ అర్పిత్ శుక్లా తెలిపిన ప్రకారం, 65 మంది ఉన్నతాధికారులు, 2,500 మంది పోలీసులతో భద్రతను పటిష్టంగా ఏర్పాటు చేశారు. వేదికలోపల, చుట్టుపక్కల భద్రతను పర్యవేక్షించేందుకు డీఐజీ స్థాయి అధికారిని ఇంఛార్జ్‌గా నియమించారు.

 

ఇటీవలి భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భద్రతా ఏర్పాట్లు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతీకారంగా భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్'లో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఐపీఎల్‌ను బీసీసీఐ తాత్కాలికంగా వారం రోజుల పాటు నిలిపివేసింది. అనంతరం ఉద్రిక్తతలు తగ్గడంతో షెడ్యూల్‌ను మారుస్తూ, ముల్లాన్‌పూర్‌లో క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్‌లను నిర్వహించాలని నిర్ణయించగా, క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్‌లను అహ్మదాబాద్‌కి మార్చారు.

 

ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు..! మరోసారి భారీగా నిధులు మంజూరు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

వారికి తక్కువ వడ్డీకే రూ. 3 లక్షలు! ఇది మీకు తెలుసా?

 

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!

 

ఏపీలో వారందరికీ కొత్త పింఛన్లు! జూన్ నుండే రూ.4 వేలు .. డేట్ ఫిక్స్!

 

 

ఏపీలో తల్లికి వందనం పథకం..! ఈ చిన్న పని చేయకపోతే రూ.15వేలు కట్, తెలుసుకోండి!

 

అన్నదాత సుఖీభవ పథకం.. ఎవరు అర్హులు! ఎలా దరఖాస్తు చేసుకోవాలి!

 

ఏపీలోని ఆ రెండు నగరాలకు పండగే! 95 ఎలక్ట్రిక్ బస్సులు, తీరనున్న కష్టాలు!

కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?


గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక! ప్రమాదకరమైన లోపాలు గుర్తింపు!


వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ...! అత్యవసర విచారణకు నిరాకరణ!


విశాఖ నుంచి ఈ మూడు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు! హాల్ట్ స్టేషన్లు..!


తీపి క‌బురు చెప్పిన ఫ్లిప్‌కార్ట్..! ఈ ఏడాది 5 వేల ఉద్యోగాల భ‌ర్తీ!


కొడాలి నానిని చూసేందుకు ఎవరూ రావద్దు! నాని కుటుంబ సభ్యులు!


కేటీఆర్‌కు ఏసీబీ షాక్..! నోటీసులు జారీ!


విశాఖ విమ్స్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాతపరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #AndhraPravasi #IPL2025 #IPLPlayoffs #Qualifier1 #EliminatorMatch